Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాబాద్ పటాన్ చెరువులో విషాదం - ముగ్గురి ఆత్మహత్య

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (09:29 IST)
హైదరాబాద్ నగరంలోని పటాన చెరువులో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మృతులను రేఖ (28), రేఖ కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్ (27)గా గుర్తించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు కావడం గమనార్హం. 
 
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. కానీ, పోలీసులు మాత్రం అక్రమ సంబంధం కూడా కారణమైవుండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments