హైదరాబాబాద్ పటాన్ చెరువులో విషాదం - ముగ్గురి ఆత్మహత్య

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (09:29 IST)
హైదరాబాద్ నగరంలోని పటాన చెరువులో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మృతులను రేఖ (28), రేఖ కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్ (27)గా గుర్తించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు కావడం గమనార్హం. 
 
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. కానీ, పోలీసులు మాత్రం అక్రమ సంబంధం కూడా కారణమైవుండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

Shobitha Dhulipala: క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టి శోభితను పడేసిన నాగచైతన్య

Shilpa Shetty: నటి శిల్పా శెట్టి పై ముంబై పోలీసులు దర్యాప్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments