Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం బానిసల వింత ప్రవర్తన... ఆ రాష్ట్రంలో 10 మంది మృతి

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (08:59 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. బంద్ అయిన వాటిలో మద్యం కూడా ఉంది. దీంతో తాగుబోతులు మద్యంలేక వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా, పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అలా తమిళనాడు రాష్ట్రంలో మద్యంలేక ఏకంగా 10 మంది వరకు మృత్యువాతపడ్డారు. 
 
ఈ రాష్ట్రంలో అనేక మంది మద్యం బానిసలు ఇలాంటి బలవన్మరణాలకే పాల్పడుతున్నారు. కడలూరులో నాటుసారా తాగి ముగ్గురు మృతి చెందారు. అలాగే పెరంబలూరులో స్పిరిట్‌ తాగిన ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. మద్యం దొరకక ఇప్పటివరకు తమిళనాడులో 10 మంది మృతి చెందారు. 
 
అలాగే, కేరళ రాష్ట్రంలో కూడా మద్యం లేకపోవడంతో పలువురు ఆత్మహత్య చేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వైద్యుడి సలహా మేరకు మద్యం విక్రయాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments