Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటేస్తే.. మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు.. అంతే ఆ ముగ్గురు?

ఆధునికత పెరిగిపోతున్నప్పటికీ మూఢనమ్మకాలను ప్రజలు గట్టిగా పట్టుకుని ఊగిసలాడుతున్నారు. తాజాగా ఆధునిక వైద్యం, చికిత్సలు ఎంత అందుబాటులోకి వచ్చినా మూఢనమ్మకంతో ముగ్గురు ప్రాణాలు బలైనాయి. వివరాల్లోకి వెళితే.

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (18:38 IST)
ఆధునికత పెరిగిపోతున్నప్పటికీ మూఢనమ్మకాలను ప్రజలు గట్టిగా పట్టుకుని ఊగిసలాడుతున్నారు. తాజాగా ఆధునిక వైద్యం, చికిత్సలు ఎంత అందుబాటులోకి వచ్చినా మూఢనమ్మకంతో ముగ్గురు ప్రాణాలు బలైనాయి. వివరాల్లోకి వెళితే.. మూఢ నమ్మకం కారణంగా బీహార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 
 
బీహార్‌, భోజ్‌పూరి జిల్లా ఆగమా గ్రామానికి చెందిన రాజేశ్ (45), ఆయన కుమార్తె అంశు కుమారి, కుమారుడు విష్ణులు ఒకే మంచంపై నిద్రిస్తుండగా.. పాము కాటు వేసింది. దీంతో విషమెక్కి ముగ్గురు సాయం కోసం గట్టిగా అర్థించారు.
 
వీరి అరుపులతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు వీరిని ఆస్పత్రికి తరలించడం మాని స్థానికంగా ఉండే మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. అతను మంత్రం ద్వారా విషం తొలగిస్తున్నట్లు డ్రామా చేశాడు. చివరికి పాము విషం శరీరమంతా వ్యాపించడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments