షోపియన్ అడవుల్లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతం, కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఐవీఆర్
మంగళవారం, 13 మే 2025 (12:58 IST)
జమ్మూ: దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని కెల్లర్‌లోని షుక్రు అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారనే నిర్దిష్ట సమాచారం మేరకు కెల్లర్ అడవుల్లో భారీ కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఒక ఉన్నత పోలీసు అధికారి తెలిపారు.
 
పోలీసులు, సైనిక బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన వెంటనే, అడవుల్లో దాగి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతమయ్యారు, అయితే ఉగ్రవాదుల గుర్తింపును నిర్ధారించడం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments