Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. తన మైనర్ కుమార్తె పొలం వెళ్లగా అక్కడ ముగ్గురు యువకులు వచ్చి సామూహిక అత్యాచారం చేసి పారిపోయారని బాధిత బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో తాము కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని అలీఘడ్ జిల్లా ఎస్పీ శుభం పటేల్ బుధవారం చెప్పారు.

వారంరోజుల క్రితం గౌతంబుద్ధనగర్ జిల్లాలోని ధంకార్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై కొందరు అత్యాచారం జరిపారు. ఈ ఘటనలో బాలిక అత్తపై కూడా కేసు నమోదు చేశారు. హత్రాస్ ఘటన అనంతరం యూపీలో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments