Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. తన మైనర్ కుమార్తె పొలం వెళ్లగా అక్కడ ముగ్గురు యువకులు వచ్చి సామూహిక అత్యాచారం చేసి పారిపోయారని బాధిత బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో తాము కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని అలీఘడ్ జిల్లా ఎస్పీ శుభం పటేల్ బుధవారం చెప్పారు.

వారంరోజుల క్రితం గౌతంబుద్ధనగర్ జిల్లాలోని ధంకార్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై కొందరు అత్యాచారం జరిపారు. ఈ ఘటనలో బాలిక అత్తపై కూడా కేసు నమోదు చేశారు. హత్రాస్ ఘటన అనంతరం యూపీలో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments