Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. తన మైనర్ కుమార్తె పొలం వెళ్లగా అక్కడ ముగ్గురు యువకులు వచ్చి సామూహిక అత్యాచారం చేసి పారిపోయారని బాధిత బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో తాము కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని అలీఘడ్ జిల్లా ఎస్పీ శుభం పటేల్ బుధవారం చెప్పారు.

వారంరోజుల క్రితం గౌతంబుద్ధనగర్ జిల్లాలోని ధంకార్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై కొందరు అత్యాచారం జరిపారు. ఈ ఘటనలో బాలిక అత్తపై కూడా కేసు నమోదు చేశారు. హత్రాస్ ఘటన అనంతరం యూపీలో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments