Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. సీఎం మమతా బెనర్జీ

వరుణ్
శుక్రవారం, 7 జూన్ 2024 (09:39 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు బీజేపీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని అధికార టీఎంసీ అధినేతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నేతలు కొట్టిపారేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలోని మొత్తం లోక్‌సభ సీట్లకు గాను టీఎంసీ 29 సీట్లు దక్కించుకోగా, బీజేపీకి 12 వచ్చాయి. అయితే, బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ సీఎం మమతా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. తృణమూల్ వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. 
 
బెంగాల్ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొత్తం ఏడు దశల్లో జరిగిన విషయం తెల్సిందే. ఈసారి మమతా బెనర్జీకి బీజేపీ షాక్ ఇస్తుందంటూ ఎన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. టీఎంసీ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. కానీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీఎంసీ 2019లో వచ్చిన 22 సీట్ల కంటే అదనంగా మరో ఆరు సీట్లను దక్కించుకుని మొత్తం 29 సీట్లను గెలుచుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments