Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రకులాల అహం తగ్గలేదు.. దళిత బాలుర్ని అలా చేయించారు..?

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (15:47 IST)
ఆధునికత పెరిగినా అగ్రకులాల వారి అహం మాత్రం తగ్గట్లేదు. అగ్రకులానికి చెందిన ముగ్గురు.. వారి మైదానంలో వున్న మలమూత్రాలను ఐదుగురు దళిత బాలురితో బలవంతంగా శుభ్రం చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్రకులానికి చెందిన ముగ్గురు యువకులను తమిళనాడులో అరెస్టు చేశారు. పెరంబలూర్ జిల్లాలోని సిరుకుదల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
వివరాల్లోకి వెళితే.. ఐదుగురు దళిత బాలురు ఓపెన్ గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. వారిని చూసిన నిందితులు గ్రౌండ్‌లో పడి ఉన్న మలమూత్రాలను క్లీన్ చేయాలని బలవంతం పెట్టారు. అగ్రకులానికి చెందిన వారంతా కలిసి వారికి ఆ బ్యాగులు మోసుకెళ్లమని పురమాయించారు. 
 
ఈ ఘటన తెలిశాక గ్రామంలో ఆందోళన వాతావరణం మొదలైంది. విడుదలై సిరుతైగల్ కచ్చి సభ్యులైన బాధిత పిల్లల కుటుంబాలు రోడ్ బ్లాక్ చేసి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. సీన్‌లోకి పోలీసులు ఎంటర్ అయ్యాక ఆందోళనను విరమించుకున్నారు. అగ్ర కులాల యువకులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments