Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రకులాల అహం తగ్గలేదు.. దళిత బాలుర్ని అలా చేయించారు..?

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (15:47 IST)
ఆధునికత పెరిగినా అగ్రకులాల వారి అహం మాత్రం తగ్గట్లేదు. అగ్రకులానికి చెందిన ముగ్గురు.. వారి మైదానంలో వున్న మలమూత్రాలను ఐదుగురు దళిత బాలురితో బలవంతంగా శుభ్రం చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్రకులానికి చెందిన ముగ్గురు యువకులను తమిళనాడులో అరెస్టు చేశారు. పెరంబలూర్ జిల్లాలోని సిరుకుదల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
వివరాల్లోకి వెళితే.. ఐదుగురు దళిత బాలురు ఓపెన్ గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. వారిని చూసిన నిందితులు గ్రౌండ్‌లో పడి ఉన్న మలమూత్రాలను క్లీన్ చేయాలని బలవంతం పెట్టారు. అగ్రకులానికి చెందిన వారంతా కలిసి వారికి ఆ బ్యాగులు మోసుకెళ్లమని పురమాయించారు. 
 
ఈ ఘటన తెలిశాక గ్రామంలో ఆందోళన వాతావరణం మొదలైంది. విడుదలై సిరుతైగల్ కచ్చి సభ్యులైన బాధిత పిల్లల కుటుంబాలు రోడ్ బ్లాక్ చేసి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. సీన్‌లోకి పోలీసులు ఎంటర్ అయ్యాక ఆందోళనను విరమించుకున్నారు. అగ్ర కులాల యువకులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments