Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రకులాల అహం తగ్గలేదు.. దళిత బాలుర్ని అలా చేయించారు..?

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (15:47 IST)
ఆధునికత పెరిగినా అగ్రకులాల వారి అహం మాత్రం తగ్గట్లేదు. అగ్రకులానికి చెందిన ముగ్గురు.. వారి మైదానంలో వున్న మలమూత్రాలను ఐదుగురు దళిత బాలురితో బలవంతంగా శుభ్రం చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్రకులానికి చెందిన ముగ్గురు యువకులను తమిళనాడులో అరెస్టు చేశారు. పెరంబలూర్ జిల్లాలోని సిరుకుదల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
వివరాల్లోకి వెళితే.. ఐదుగురు దళిత బాలురు ఓపెన్ గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. వారిని చూసిన నిందితులు గ్రౌండ్‌లో పడి ఉన్న మలమూత్రాలను క్లీన్ చేయాలని బలవంతం పెట్టారు. అగ్రకులానికి చెందిన వారంతా కలిసి వారికి ఆ బ్యాగులు మోసుకెళ్లమని పురమాయించారు. 
 
ఈ ఘటన తెలిశాక గ్రామంలో ఆందోళన వాతావరణం మొదలైంది. విడుదలై సిరుతైగల్ కచ్చి సభ్యులైన బాధిత పిల్లల కుటుంబాలు రోడ్ బ్లాక్ చేసి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. సీన్‌లోకి పోలీసులు ఎంటర్ అయ్యాక ఆందోళనను విరమించుకున్నారు. అగ్ర కులాల యువకులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments