Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌ రాజౌరీలో ఉగ్రదాడి.. ముగ్గురు సైనికులు మృతి

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (09:11 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరీ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఇందులో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పర్గల్ వద్ద సైనిక శిబిరంలోకి ముష్కరులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావడంతో తమను తాము పేల్చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదలు ప్లాన్‌ను తిప్పికొట్టింది. 
 
రాజౌరీ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్గల్ ఆర్మీ క్యాంపు వద్ద ఈ దాడి జరిగింది. సైనిక శిబిరంలోకి ప్రవేసించేందుకు ముష్కరులు ప్రయత్నించగా, దీన్ని సైనికులు గుర్తించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. 
 
అలాగే, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం అక్కడ మరికొంతమంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే, పర్గల్ ప్రాంతానికి పెద్ద ఎత్తున సైనిక బలగాలను తరలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments