Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌ రాజౌరీలో ఉగ్రదాడి.. ముగ్గురు సైనికులు మృతి

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (09:11 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరీ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఇందులో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పర్గల్ వద్ద సైనిక శిబిరంలోకి ముష్కరులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావడంతో తమను తాము పేల్చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదలు ప్లాన్‌ను తిప్పికొట్టింది. 
 
రాజౌరీ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్గల్ ఆర్మీ క్యాంపు వద్ద ఈ దాడి జరిగింది. సైనిక శిబిరంలోకి ప్రవేసించేందుకు ముష్కరులు ప్రయత్నించగా, దీన్ని సైనికులు గుర్తించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. 
 
అలాగే, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం అక్కడ మరికొంతమంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే, పర్గల్ ప్రాంతానికి పెద్ద ఎత్తున సైనిక బలగాలను తరలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments