Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌పై వైఎస్.షర్మిల షాకింగ్ కామెంట్స్

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (08:57 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మేఘా కృష్ణా రెడ్డిలపై వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. వికారాబాద్‌ దుద్యాల గ్రామంలో జరిగిన మాటా ముచ్చట కార్యక్రమంలో వైఎస్‌ షర్మిల పాల్గొని... ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సీఎం కేసీఆర్‌ మేఘా కృష్ణారెడ్డికి అప్పగించి, చేతికి వచ్చినంతగా దోచు కుంటున్నారని ఆమె ఆరోపించారు. 
 
సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ, పాలమూరు-రంగారెడ్డితో పాటు మేజర్‌ నుంచి మైనర్‌ ప్రాజెక్టులను మేఘా కృష్ణారెడ్డికి కేటాయించారని అన్నారు. 
 
కేసీఆర్‌కు క్రిష్ణారెడ్డి భాగస్వామి అని, కృష్ణారెడ్డి నుంచి కేసీఆర్ కుటుంబానికి కమీషన్లు వస్తాయని ఆమె అన్నారు. బాసర ఐఐఐటీలో నాణ్యత లేని ఆహారాన్ని అందజేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments