Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌పై వైఎస్.షర్మిల షాకింగ్ కామెంట్స్

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (08:57 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మేఘా కృష్ణా రెడ్డిలపై వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. వికారాబాద్‌ దుద్యాల గ్రామంలో జరిగిన మాటా ముచ్చట కార్యక్రమంలో వైఎస్‌ షర్మిల పాల్గొని... ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సీఎం కేసీఆర్‌ మేఘా కృష్ణారెడ్డికి అప్పగించి, చేతికి వచ్చినంతగా దోచు కుంటున్నారని ఆమె ఆరోపించారు. 
 
సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ, పాలమూరు-రంగారెడ్డితో పాటు మేజర్‌ నుంచి మైనర్‌ ప్రాజెక్టులను మేఘా కృష్ణారెడ్డికి కేటాయించారని అన్నారు. 
 
కేసీఆర్‌కు క్రిష్ణారెడ్డి భాగస్వామి అని, కృష్ణారెడ్డి నుంచి కేసీఆర్ కుటుంబానికి కమీషన్లు వస్తాయని ఆమె అన్నారు. బాసర ఐఐఐటీలో నాణ్యత లేని ఆహారాన్ని అందజేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments