Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి ప్రియుడితో ఉల్లాసం... కళ్లారా చూసిన భర్త.. ఏం చేశాడంటే?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (12:01 IST)
అర్థరాత్రి ప్రియుడుతో శృంగారంలో పాల్గొంది.. ఆ మహిళ. అయితే ఆ సమయంలో భర్త రావడం.. ఆ వ్యవహారాన్ని కళ్లారా చూడటంతో దారుణం జరిగిపోయింది. అవును ప్రియుడితో ఉల్లాసంగా గడిపిన మహిళను ఆమె భర్త హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడు.. తూత్తుకుడిలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే... తూత్తుక్కుడి కోవిల్‌పట్టి, నటరాజపురానికి చెందిన మారిముత్తుకు అతని భార్య విమలకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే విమలకు కుమార్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. మారిముత్తు ఇంట్లో లేని సమయంలో కుమార్ ఇంటికి రావడం విమలతో ఏకాంతంగా గడిపేవాడు. ఈ విషయం తెలుసుకున్న మారిముత్తు.. ఇళ్లు మార్చాడు. 
 
అయినా విమలలో మార్పు రాలేదు. అలా ఓ రోజు అర్థరాత్రి ప్రియుడితో విమల గడపటాన్ని మారిముత్తు చూడటంతో.. కోపావేశానికి గురైన అతడు విమలను హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మారిముత్తును అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments