Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆపరేషన్ గంగా' : భారత్‌కు చేరుకున్న మూడో విమానం

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (14:15 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో చిక్కుకునివున్న భారతపౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఆపరేషన్ గంగా పేరుతో అక్కడ ఉన్న భారత ప్రజలతో పాటు భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తుంది. 
 
ఈ ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న రొమేనియా రాజధాని బుడాఫెస్ట్‌కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు నడుపుతుంది. ఈ విమానాల్లో తొలి ఫ్లైట్ శనివారం రాత్రి ముంబైకు చేరుకుంది. 
 
ఈ విమానంలో 469 మంది వచ్చారు. ఆదివారం ఉదయం మరో విమానం వచ్చింది. ఇందులో 219 మంది ఉన్నారు. పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులతో మూడో విమానం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఢిల్లీ, ముంబైలకు వచ్చిన విమానాల్లో వచ్చిన తెలుగు విద్యార్థులను తమతమ రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments