Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆపరేషన్ గంగా' : భారత్‌కు చేరుకున్న మూడో విమానం

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (14:15 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో చిక్కుకునివున్న భారతపౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఆపరేషన్ గంగా పేరుతో అక్కడ ఉన్న భారత ప్రజలతో పాటు భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తుంది. 
 
ఈ ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న రొమేనియా రాజధాని బుడాఫెస్ట్‌కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు నడుపుతుంది. ఈ విమానాల్లో తొలి ఫ్లైట్ శనివారం రాత్రి ముంబైకు చేరుకుంది. 
 
ఈ విమానంలో 469 మంది వచ్చారు. ఆదివారం ఉదయం మరో విమానం వచ్చింది. ఇందులో 219 మంది ఉన్నారు. పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులతో మూడో విమానం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఢిల్లీ, ముంబైలకు వచ్చిన విమానాల్లో వచ్చిన తెలుగు విద్యార్థులను తమతమ రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments