Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదా కోసం బైకులను దొంగలించిన కోటీశ్వరుడు.. రోజుకో యాక్టివా..

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (19:40 IST)
సరదా కోసం బైకులను కొల్లగొట్టే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో 168 యక్టీవాలను హితేష్ జైన్ అనే కోటీశ్వరుడు సరదా కోసం బైకులను దొంగలించాడు. అయితే చాలా కాలం పాటు పోలీసులకు దొరక్కుండా తిరిగిన అతడు ఇటీవలే పట్టుబడ్డాడు. నిజానికి హితేష్ జైన్‌కు డబ్బులకు లోటు లేదు. 
 
లగ్జరీ కార్ల జర్నీ కోసం దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. తన కోరికను తీర్చుకునేందుకు హితేష్ జైన్ యాక్టివాలను దొంగిలించడం ప్రారంభించాడు. రోజుకో యాక్టివా చొప్పున దొంగలించి.. అలా దొంగతనం చేసిన బైకులతో వివిధ ప్రాంతాల్లో తిరిగేవాడు. 
 
ఆ తరువాత వాటిల్లో పెట్రోల్ అయిపోయాక దానిని పట్టించుకోకుండా వదిలేసేవాడు. ఇలా 150కి పైగా యాక్టివాలను చోరీ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
ఈ నేపథ్యంలో నిందితుడు యాక్టీవాపై ప్రయాణిస్తూ పిరానా అనే ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో దాదాపు 70కి పైగా స్కూటర్లను దొంగిలించాడని పోలీసులు గుర్తించారు. విచారణలో అతడు కోటీశ్వరుడని తేలింది. ఇతనిపై గతంలోనూ నేర చరిత్ర వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments