Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదా కోసం బైకులను దొంగలించిన కోటీశ్వరుడు.. రోజుకో యాక్టివా..

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (19:40 IST)
సరదా కోసం బైకులను కొల్లగొట్టే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో 168 యక్టీవాలను హితేష్ జైన్ అనే కోటీశ్వరుడు సరదా కోసం బైకులను దొంగలించాడు. అయితే చాలా కాలం పాటు పోలీసులకు దొరక్కుండా తిరిగిన అతడు ఇటీవలే పట్టుబడ్డాడు. నిజానికి హితేష్ జైన్‌కు డబ్బులకు లోటు లేదు. 
 
లగ్జరీ కార్ల జర్నీ కోసం దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. తన కోరికను తీర్చుకునేందుకు హితేష్ జైన్ యాక్టివాలను దొంగిలించడం ప్రారంభించాడు. రోజుకో యాక్టివా చొప్పున దొంగలించి.. అలా దొంగతనం చేసిన బైకులతో వివిధ ప్రాంతాల్లో తిరిగేవాడు. 
 
ఆ తరువాత వాటిల్లో పెట్రోల్ అయిపోయాక దానిని పట్టించుకోకుండా వదిలేసేవాడు. ఇలా 150కి పైగా యాక్టివాలను చోరీ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
ఈ నేపథ్యంలో నిందితుడు యాక్టీవాపై ప్రయాణిస్తూ పిరానా అనే ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో దాదాపు 70కి పైగా స్కూటర్లను దొంగిలించాడని పోలీసులు గుర్తించారు. విచారణలో అతడు కోటీశ్వరుడని తేలింది. ఇతనిపై గతంలోనూ నేర చరిత్ర వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments