Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి ఆంటీ దక్కేలా చూడు దేవుడా.. ఆలయంలో యువకుడి మొక్కు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (13:28 IST)
కర్ణాటకలోని హసన్లో ఉన్న హసనాంబ ఆలయంలో కొందరు భక్తులు విచిత్రమైన కోరికలు కోరారు. ఆలయ నిర్వాహకులు హుండీని తెరిచి చూడగా .. అందులో భక్తుల కానుకలతో పాటు .. కొన్ని చీటీలు బయటపడ్డాయి.

ఇందులో తమ ఎమ్మెల్యేను మార్చేయాలని ఒకరు కోరగా .. తమ కాలనీలో గుంతలు పడ్డాయని మరొకరు రాశారు. ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని రక్తంతో చీటీ రాసింది. తనకు పక్కింటి ఆంటీ దక్కేలా చూడాలంటూ బీటెక్ చదువుతున్న ఓ కుర్రాడు కోరుకున్నాడు.

తను హీరో అవ్వాలని ఓ యాభయ్యేళ్ల వ్యక్తి మొక్కుకున్నాడు. హసనాంబ ఆలయాన్ని ఏడాదిలో 9 రోజులు మాత్రమే తెరుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments