Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి ఆంటీ దక్కేలా చూడు దేవుడా.. ఆలయంలో యువకుడి మొక్కు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (13:28 IST)
కర్ణాటకలోని హసన్లో ఉన్న హసనాంబ ఆలయంలో కొందరు భక్తులు విచిత్రమైన కోరికలు కోరారు. ఆలయ నిర్వాహకులు హుండీని తెరిచి చూడగా .. అందులో భక్తుల కానుకలతో పాటు .. కొన్ని చీటీలు బయటపడ్డాయి.

ఇందులో తమ ఎమ్మెల్యేను మార్చేయాలని ఒకరు కోరగా .. తమ కాలనీలో గుంతలు పడ్డాయని మరొకరు రాశారు. ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని రక్తంతో చీటీ రాసింది. తనకు పక్కింటి ఆంటీ దక్కేలా చూడాలంటూ బీటెక్ చదువుతున్న ఓ కుర్రాడు కోరుకున్నాడు.

తను హీరో అవ్వాలని ఓ యాభయ్యేళ్ల వ్యక్తి మొక్కుకున్నాడు. హసనాంబ ఆలయాన్ని ఏడాదిలో 9 రోజులు మాత్రమే తెరుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments