Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త నల్లగా ఉన్నాడనీ పెట్రోల్ పోసి నిప్పంటించింది..

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (13:33 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని బరేలిలో దారుణం జరిగింది. భర్త నల్లగా ఉన్నాడనీ అతను నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టిందో భార్య. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన ప్రేమ్‌ శ్రీ అనే మహిళతో సత్యవీర్‌ సింగ్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదు నెలల పాప కూడా ఉంది. 
 
అయితే, ప్రేమ్‌ శ్రీ తెల్లగా ఉండటంతో తన భర్త నల్లగా ఉండడంతో అతన్ని ఎగతాళి చేసేది. నల్లగా ఉన్న భర్తతో బయటకు వెళ్లడం ఇష్టం లేక ప్రేమ్‌ శ్రీ పలుసార్లు గొడవ పడ్డది. మొత్తానికి సోమవారం రాత్రి సత్యవీర్‌ నిద్రిస్తుండగా.. అతనిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది ప్రేమ్‌ శ్రీ. ఈ ఘటనపై సత్యవీర్‌ సోదరుడు హర్వీర్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments