Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొట్టమొదటి సౌరశక్తి మినీ రైలు... ఎక్కడుందో తెలుసా?

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (09:22 IST)
దేశంలో సౌరశక్తితో నడిచే మొట్టమొదటి మినీ రైలును తిరువనంతపురంలోని వేలి టూరిస్ట్‌ విలేజ్‌ వద్ద కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు.

ఈ రైలు పూర్తిగా పిల్లలను ఆకర్షించే విధంగా ఉంది. ఈ రైలులో మూడు బోగీలు ఉన్నాయి. ఇవి ఒకేసారి 45 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలవు.

పర్యావరణ అనుకూల సౌరశక్తితో 2.5 కిలోమీటర్లు పనిచేసే ఈ మినీ రైలు సందర్శకులకు ప్రకృతి సౌందర్యాన్ని చేరువచేస్తుందని ముఖ్యమంత్రి ప్రసంగంలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments