Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ తినేందుకు రూ. 50 భోజనం, అంతేనా?

ఐవీఆర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (14:46 IST)
కాస్త డబ్బు కూడి ధనవంతులైతే కొందరి అలవాట్లు పూర్తి భిన్నంగా మారిపోతాయి. ధరించే దుస్తుల దగ్గర్నుంచి వుండే నివాసం వరకూ అంతా మారిపోతుంది. ఇక భోజనం విషయం అయితే... తిన్నా తినకపోయినా పదుల రకాల వంటకాలు చేయించి తిన్నవరకూ తిని మిగిలినది వదిలేస్తుంటారు. ఇక సెలబ్రిటీల సంగతి వేరే చెప్పక్కర్లేదు.
 
అసలు విషయానికి వస్తే... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం తింటారనే ఆసక్తి చాలామందిలో వుంటుంది. ప్రధాని శాకాహారానికి ప్రాధాన్యత ఇస్తారట. ఆవు నెయ్యితో తయారుచేసిన కిచిడీ, ఉడికించిన కూరగాయలను తింటారట. ఇంకా పండ్లు, రొట్టెలు, పుల్కా, పప్పు, కూరగాయలు వంటివి ఆయన భోజనంలో వుంటాయట. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన తినే భోజనం ఖరీదు రూ. 50 మించదట. ఎలాంటి దర్పాలకు పోకుండా సాదాసీదాగా ఆయన అలవాట్లు వుంటాయని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments