Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ముగింపునకు నాంది' .. బీజేపీకి పతనం ప్రారంభం : మమతా బెనర్జీ

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ ఫలితాల సరళి ప్రత్యర్థి పార్టీలైన ఎస్పీ, ఆర్జేడీలకు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఫల

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (15:48 IST)
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ ఫలితాల సరళి ప్రత్యర్థి పార్టీలైన ఎస్పీ, ఆర్జేడీలకు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాల సరళిపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫుల్పూరు లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు ఓవైపు వెలువడుతుండగానే సమాజ్‌వాదీ పార్టీ సంబరాలు జరుపుకొంటోంది. మరోవైపు ఈ రెండు నియాజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు రౌండురౌండుకూ ఆధిక్యత చాటుకుంటూ విజయం దిశగా దూసుకెళుతున్నారు. 
 
యూపీ ఉపఎన్నికల ఫలితాలతో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్‌పీ 'గ్రేట్ విక్టరీ' సాధించాయన్నారు. మాయవతి, అఖిలేష్ యాదవ్‌కు ఆమె అభినందనలు తెలిపారు. ఇది 'ముగింపునకు నాంది' అంటూ మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments