Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ముగింపునకు నాంది' .. బీజేపీకి పతనం ప్రారంభం : మమతా బెనర్జీ

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ ఫలితాల సరళి ప్రత్యర్థి పార్టీలైన ఎస్పీ, ఆర్జేడీలకు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఫల

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (15:48 IST)
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ ఫలితాల సరళి ప్రత్యర్థి పార్టీలైన ఎస్పీ, ఆర్జేడీలకు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాల సరళిపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫుల్పూరు లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు ఓవైపు వెలువడుతుండగానే సమాజ్‌వాదీ పార్టీ సంబరాలు జరుపుకొంటోంది. మరోవైపు ఈ రెండు నియాజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు రౌండురౌండుకూ ఆధిక్యత చాటుకుంటూ విజయం దిశగా దూసుకెళుతున్నారు. 
 
యూపీ ఉపఎన్నికల ఫలితాలతో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్‌పీ 'గ్రేట్ విక్టరీ' సాధించాయన్నారు. మాయవతి, అఖిలేష్ యాదవ్‌కు ఆమె అభినందనలు తెలిపారు. ఇది 'ముగింపునకు నాంది' అంటూ మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments