Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్-పాన్ లింకింగ్ గడువు మళ్లీ పెంపు (Video)

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (07:44 IST)
ఆధార్, పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) కార్డులను లింక్ చేసేందుకు గడువును సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్డైరెక్ట్ ట్యాక్సెస్) మార్చి 31, 2020కి పొడిగించింది. ఇంతకుముందు ఉన్న గడువు డిసెంబర్ 31తో తీరిపోనుండటంతో సోమవారం ఈ మేరకు డెడ్ లైన్ ను సీబీడీటీ పెంచింది.
 
‘‘ఇన్ కంట్యాక్స్ యాక్ట్, 1961లోని సెక్షన్ 139ఏఏ, సబ్ సెక్షన్ 2 ప్రకారం, పాన్, ఆధార్లను లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసేందుకు తుది గడువు డిసెంబర్ 31, 2019గా ఉండగా, దానిని మార్చి 31, 2020 వరకూ పొడిగించాం” అని సీబీడీటీ అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ లో పేర్కొంది.

పాన్– ఆధార్ లింకింగ్ కు తుది గడువును సీబీడీటీ పొడిగించడం ఇది 8వ సారి. ఆధార్ స్కీంకు రాజ్యాంగబద్ధత ఉందని సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్ లో తీర్పు చెప్పింది. ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేసేందుకు ఆమోదం తెలిపింది.
 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments