Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మట్టి దీపం 24 గంటలు పాటు వెలుగుతుంది (video)

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (08:12 IST)
చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుమ్మరి ఓ మట్టి దీపం చేసి అద్బుతహ అనిపించుకుంటున్నారు. ఆ కుమ్మరి తయారు చేసిన దీపం రోజంతా అంటే 24 గంటలు వెలుగుతోంది. దీనికి తోడు మీరు ఒక్కసారి నూనె పోస్తే సరిపోతుంది.

ఈ మ్యాజిక్‌ లాంతరర్‌ రూపశిల్పి పేరు అశోక్‌ చక్రధారి. నివసించేదీ చత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌ అనే చిన్న గ్రామంలో. ప్రస్తుతం అశోక్‌ తయారు చేస్తున్న దీపాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో అశోక్‌కు ఈ దీపాల ఆర్డర్లు పెరిగాయి. ఈ దీపం సుమారు 24 గంటల నుండి 40 గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతుందని అశోక్‌ చెప్పారు.

ఈ మట్టి దీపాల్లో...నూనె కూడా ఆటోమేటిక్‌గా ప్రసారం జరుగుతుంది. చూసేందుకు చాలా ఆసక్తితో ఉన్న ఈ దీపాలను తయారు చేయాలన్న ఆలోచన..యూట్యూబ్‌లో ఓ వీడియో చూశాకే పుట్టిందని చెబుతున్నారు అశోక్‌చక్రధారి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments