Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొమినోస్ పిజ్జా ఉద్యోగి మృతి.. కారణం ఏంటంటే?

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:00 IST)
థానే నగరంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఉద్యోగి ప్రముఖ పిజ్జా చైన్ అవుట్‌లెట్‌లో శుభ్రపరిచే పనులు చేస్తున్నప్పుడు విద్యుదాఘాతం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మహేశ్ అనంత్ కదమ్‌గా గుర్తించారు.
 
వర్తక్ నగర్ ప్రాంతంలోని డొమినోస్ పిజ్జా జాయింట్‌లో ఈ సంఘటన జరిగిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి ధృవీకరించారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 
పోలీసులు ఏడీఆర్ కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ షాక్‌కు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అదేవిధంగా, ఇటీవల సూరత్‌లోని దిండోలి ప్రాంతంలో ఇద్దరు టీనేజ్ సోదరులు విద్యుదాఘాతానికి గురైన సంఘటన జరిగింది. శివం యాదవ్ (13), శివ యాదవ్ (15) జనవరి 16న తమ పాఠశాల టెర్రస్‌ను శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments