Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదుల దుశ్చర్య.. స‌ర్పంచ్ హ‌త్య

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (09:13 IST)
క‌శ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఓ గ్రామ స‌ర్పంచ్ ని ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు. ల‌ర్కిపొరా ప్రాంతంలోని లుక్బావ‌న్ గ్రామ స‌ర్పంచ్ అజ‌య్ పండిత భార‌తీ (40)ని సోమ‌వారం ఉగ్ర‌వాదులు హ‌త్య చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేత అయిన అజ‌య్ మృతిపై క‌శ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీ కుమార్తె ఇతిజా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

టెరిబుల్ న్యూస్ అంటూ ఆమె త‌న త‌ల్లి ట్విట్ట‌ర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. అజ‌య్ పండిత హ‌త్య‌కు సంబంధించిన వార్త‌ను క‌మ‌ల్జిత్ సంధూ అనే జ‌ర్న‌లిస్ట్ చేసిన ట్వీట్ ను ఆమె రీట్వీట్ చేస్తూ.. ఆయ‌న కుటుంబానికి సానుభూతి తెలిపారామె.

క‌శ్మీర్ రాజ‌కీయ నేత‌లకు ప్ర‌మాద‌క‌రంగా త‌యారైంద‌ని, ఉగ్ర‌వాద‌లకు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య న‌లిగిపోతున్నార‌ని అన్నారు ఇతిజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments