Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పోర్ట్స్‌కి వెళ్లొస్తున్న పదో తరగతి బాలిపై అత్యాచారం... ఆపై హత్య

కర్ణాటక.. కొలార్ జిల్లా మాలూరులో రక్షిత అనే పదవ తరగతి అమ్మాయిపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి పరారయ్యారు. అమ్మాయిలు ఒంటరిగా కనబడితే చాలు కామాంధులు కోరలు చాస్తున్నారు. బెంగళూరులో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా పదునైన ఆ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (22:18 IST)
కర్ణాటక.. కొలార్ జిల్లా మాలూరులో రక్షిత అనే పదవ తరగతి అమ్మాయిపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి పరారయ్యారు. అమ్మాయిలు ఒంటరిగా కనబడితే చాలు కామాంధులు కోరలు చాస్తున్నారు. బెంగళూరులో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా పదునైన ఆయుధంతో హత్య చేశారు దుండగులు.
 
వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని మలూర్ స్టేడియంలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేందుకు పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక వెళ్లింది. త్రో బాల్ క్రీడలో పాల్గొన్న ఆమె కార్యక్రమం ముగిశాక 5.30 నిమిషాల సమయంలో ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో గుర్తు తెలియని కొందరు దుండగులు ఆమెను సమీపంలో వున్న ఓవర్ బ్రిడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఆ తర్వాత పదునైన ఆయుధంతో హత్య చేసి పరారయ్యారు. ఆమె తలపై తీవ్రమైన గాయాలున్నాయి. కాగా ఇప్పటివరకూ పోలీసులు హత్య చేసిన నిందితులను పట్టుకోలేకపోవడంపై స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మరికంబ సర్కిల్లో ఆందోళనకారుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments