Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌తో సీఎం కేసీఆర్ - ప్రత్యేక ఆకర్షణగా ప్రకాష్ రాజ్

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (19:03 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేతలను ఏకం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన బీజేపీయేతర విపక్ష నేతలతో వరుసగా భాటీ కావాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా, ఆదివారం ప్రత్యేకంగా ముంబైకు వెళ్లిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ప్రత్యేకంగా లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఉండటం గమనార్హం. 
 
ఈ భేటీ ఠాక్రే అధికారిక నివాసమైన వర్ష బంగ్లాలో జరిగింది. దాదాపు 2 గంటల పాటు భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ప్రకాష్ రాజ్ రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత రాత్రికి ఆయన ముంబైకు చేరుకోనున్నారు. సీఎంతో పాటు.. ముంబైకు వెళ్లిన బృందంలో ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments