Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాముండీ అమ్మవారి కంట కన్నీరు (video)

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (07:34 IST)
మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో పరిధిలోగల థాన్మండీలో చాముండీ అమ్మవారి ఆలయం ఉంది. ప్రస్తుతం అమ్మవారి కంటి నుంచి కన్నీరు వస్తున్నదన్న వార్తలతో భక్తులు ఆలయానికి పరుగులు తీస్తున్నారు.

అమ్మవారిని దర్శించుకున్నవారంతా దీనిని మహత్మ్యంగా వర్ణిస్తున్నారు. ఇక్కడ సంభవించిన వరదల విపత్తును చూసి అమ్మవారు ఆక్రోశిస్తున్నారని భక్తులు చెప్పుకుంటున్నారు.

మరికొందరైతే రానున్న ఏదో చెడు పరిణామానికి ఇది సంకేతమని అంటున్నారు. ఆలయానికి వచ్చిన మహిళలు భజనలు చేస్తున్నారు.
 
బాలా త్రిపుర సుంద‌రీదేవి
శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా రెండో రోజైన ఆశ్వ‌యుజ శుద్ధ విదియ సోమ‌వారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments