Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాముండీ అమ్మవారి కంట కన్నీరు (video)

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (07:34 IST)
మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో పరిధిలోగల థాన్మండీలో చాముండీ అమ్మవారి ఆలయం ఉంది. ప్రస్తుతం అమ్మవారి కంటి నుంచి కన్నీరు వస్తున్నదన్న వార్తలతో భక్తులు ఆలయానికి పరుగులు తీస్తున్నారు.

అమ్మవారిని దర్శించుకున్నవారంతా దీనిని మహత్మ్యంగా వర్ణిస్తున్నారు. ఇక్కడ సంభవించిన వరదల విపత్తును చూసి అమ్మవారు ఆక్రోశిస్తున్నారని భక్తులు చెప్పుకుంటున్నారు.

మరికొందరైతే రానున్న ఏదో చెడు పరిణామానికి ఇది సంకేతమని అంటున్నారు. ఆలయానికి వచ్చిన మహిళలు భజనలు చేస్తున్నారు.
 
బాలా త్రిపుర సుంద‌రీదేవి
శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా రెండో రోజైన ఆశ్వ‌యుజ శుద్ధ విదియ సోమ‌వారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments