Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు ... స్పీకర్ తమ్మినేని ఆర్డర్

Andhra Pradesh Assembly
Webdunia
గురువారం, 17 మార్చి 2022 (13:22 IST)
ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై అసెంబ్లీ అట్టుడికిపోతోంది. కల్తీ సారా మరణాలపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతుంటే అధికార వైకాపా మాత్రం ససేమిరా అంటుంది. దీంతో టీడీపీ సభ్యులు సభలో నానా రభస సృష్టిస్తున్నారు. అదేసమయంలో టీడీపీ సభ్యులు సభలో చేస్తున్న ఆందోళన, రచ్చకు సంబంధించి వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
గురువారం ప్రారంభమైన సమావేశాల్లో కూడా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. అసెంబ్లీ సభ్యుల మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. సభా సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, చర్చలకు సహకరించాలని, సభ్యులు సభలో హుందాగా మెలగాలని కోరారు. అదేసమయంలో టీడీపీ సభ్యుల ప్రవర్తినపై రూలింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments