Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా థియేటర్లలో మళ్లీ మాస్క్‌ రూల్!

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (16:27 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం కరోనా నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే ఆస్పత్రుల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఇపుడు సినిమా థియేటర్లలో కూడా ప్రేక్షకులు మాస్క్‌లు ధరించాలన్న నిబంధనను అమలు చేయాలని భావిస్తుంది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది. థియేటర్లతో పాటు ఆస్పత్రులకు వెళ్లే రోగులు, రోగుల బంధువులు కూడా మాస్క్ ధరించాలని సూచించింది. 
 
కరోనా వ్యాప్తి పెరుగుతుండటంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందని తెలిపారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు, థియేటర్లు, ఆడిటోరియాల్లో మాస్కులు ధరించాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments