Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా థియేటర్లలో మళ్లీ మాస్క్‌ రూల్!

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (16:27 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం కరోనా నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే ఆస్పత్రుల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఇపుడు సినిమా థియేటర్లలో కూడా ప్రేక్షకులు మాస్క్‌లు ధరించాలన్న నిబంధనను అమలు చేయాలని భావిస్తుంది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది. థియేటర్లతో పాటు ఆస్పత్రులకు వెళ్లే రోగులు, రోగుల బంధువులు కూడా మాస్క్ ధరించాలని సూచించింది. 
 
కరోనా వ్యాప్తి పెరుగుతుండటంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందని తెలిపారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు, థియేటర్లు, ఆడిటోరియాల్లో మాస్కులు ధరించాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments