Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కళ్ళెదుటే ప్రియురాలిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (11:13 IST)
ప్రియుడి కళ్లెదుటే ప్రియుడిపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలని అరుబ్బుకోటకు చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఈ నెల 23వ తేదీన బీచ్‌కు వెళ్లింది. వారిద్దరూ సముద్రపు ఒడ్డున కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చిన యువకుడిని చావబాదారు. ఆ తర్వాత యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె ధరించిన నగలను దోచుకుని పారిపోయారు. 
 
ఈ ఘటనపై తీవ్ర మనస్తాపం చెందిన ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన ప్రియురాలు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన గురించి వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా పద్మాశ్వరన్, దినేష్ కుమార్, అజిత్‌లను అరెస్టు చేసేందుకు వెళ్లగా వారిపై దాడి చేసి పారిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments