Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ : తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (11:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టింది. ఇందులోభాగంగా, ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తుంది. అలాగే, ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలుకు ఆదేశించింది. ఇందులోభాగంగా ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. 
 
ఈ లాక్డౌన్ అమల్లో భాగంగా, శనివారం రాత్రి 10 గంటల నుంచే అన్ని రహదారులను, వంతెనలను, జిల్లా, రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. దీంతో చెన్నై మహానగరంతో పాటు.. రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం అనుమతిచ్చిన సేవలకు చెందిన వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. అలాగే, మిల్క్ షాపులు, మెడికల్ షాపులు మాత్రం తెరిచి వుంచేందుకు అనుమతి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం