Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ : తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (11:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టింది. ఇందులోభాగంగా, ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తుంది. అలాగే, ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలుకు ఆదేశించింది. ఇందులోభాగంగా ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. 
 
ఈ లాక్డౌన్ అమల్లో భాగంగా, శనివారం రాత్రి 10 గంటల నుంచే అన్ని రహదారులను, వంతెనలను, జిల్లా, రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. దీంతో చెన్నై మహానగరంతో పాటు.. రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం అనుమతిచ్చిన సేవలకు చెందిన వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. అలాగే, మిల్క్ షాపులు, మెడికల్ షాపులు మాత్రం తెరిచి వుంచేందుకు అనుమతి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం