Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తి ప్రాణం తీసిన ఆవు.. ఎలా? వీడియో వైరల్

వరుణ్
సోమవారం, 24 జూన్ 2024 (16:44 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో ఓ ఆవు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిపై ఆవు దాడి చేసింది. దీంతో ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్న బస్సు కింద పడి మృత్యువాతపడ్డాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కోర్టు ఉద్యోగి అయిన రాజ్ అనే వ్యక్తి బైకుపై వెళుతుండగా రోడ్డు పక్కన రెండు ఆవులు పోట్లాడుకుంటున్నాయి. అందులో ఒక ఆవు ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా రాజ్‌ను కొమ్ములతో పొడిచింది. దీంతో ఎదురుగా వస్తున్న బస్సు చక్రాల కింద రాజ్ పడిపోవడం, అతనిపై బస్సు చక్రాలు ఎక్కడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బచ్చన్ కోసం మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

సుమ‌న్‌తేజ్, హెబ్బాప‌టేల్ న‌టించిన సందేహం మూవీ రివ్యూ

భారతీయ చిత్రపరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments