Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను... నేనే గర్భవతిని చేసింది... కోర్టుకు చెప్పిన యువకుడు.. బెయిల్ మంజూరు!

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2020 (16:23 IST)
ఓ యువతిని గర్భవతిని చేసి మోసం చేసిన కేసులో అరెస్టు అయిన ఓ యువకుడు.. కోర్టులో మాత్రం నేరాన్ని అంగీకరించారు. పైగా, తన చేతిలో మోసపోయిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సమ్మతించాడు. దీంతో ఆ యువకుడిని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు, ఓ బాలిక గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ హద్దులు దాటి శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో బాలిక గర్భందాల్చింది. విషయం తెలుసుకున్న యువకుడు ఆమెను పెళ్ళి చేసుకోకుండా దూరం పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు.
 
మూడు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. తన క్లయింట్, బాధితురాలు ప్రేమించుకున్నారని, ఆమెకు అన్యాయం చేయాలని భావించడం లేదని, వివాహం చేసుకుంటానని క్లయింట్ అంటున్నాడని, అతని తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 
 
ఆమెకు వచ్చే సంవత్సరం 18 సంవత్సరాలు నిండుతాయని, ఆపై అక్టోబరు 10లోపు వివాహం చేసుకుంటాడని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నిందితుడికి బెయిల్‌ను మంజూరుచేస్తున్నట్టు తెలిపారు. పెళ్లి చేసుకున్న వెంటనే వివాహ సర్టిఫికెట్‌ను పోలీసు స్టేషన్‌లో సమర్పించాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments