Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివయ్య నిమ్మకాయ.. వేలంలో రూ.35వేలు పలికింది..

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (20:00 IST)
మహాశివరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామికి అభిషేక ఆరాధనల కోసం భక్తులు వారి వారి శక్తికి మేర వస్తువులను సమర్పించుకున్నారు. ఆపై స్వామికి సమర్ఫించిన వాటిని ప్రసాదంగా స్వీకరించారు. 
 
అలా తమిళనాడులోని ఓ గ్రామంలో శివరాత్రికి తర్వాత ఓ శివాలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ రూ.35,000 పలికిందని ఆలయ అధికారులు తెలిపారు. 
 
శివగిరి గ్రామ సమీపంలోని పూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతోపాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. 
 
వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి పీఠాధిపతి ముందు ఉంచి చిన్న పూజ నిర్వహించి వందలాది మంది భక్తుల సమక్షంలో వేలంలో అత్యధిక ధర పలికిన వ్యక్తికి తిరిగి అందజేశారు.
 
 
 
ఈ వేలంలో ఆ నిమ్మకాయ 35వేల రూపాయలు పలికింది. ఈ నిమ్మకాయను పొందిన వ్యక్తి సిరిసంపదలతో తులతూగుతాడని.. అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తాడని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments