Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివయ్య నిమ్మకాయ.. వేలంలో రూ.35వేలు పలికింది..

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (20:00 IST)
మహాశివరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామికి అభిషేక ఆరాధనల కోసం భక్తులు వారి వారి శక్తికి మేర వస్తువులను సమర్పించుకున్నారు. ఆపై స్వామికి సమర్ఫించిన వాటిని ప్రసాదంగా స్వీకరించారు. 
 
అలా తమిళనాడులోని ఓ గ్రామంలో శివరాత్రికి తర్వాత ఓ శివాలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ రూ.35,000 పలికిందని ఆలయ అధికారులు తెలిపారు. 
 
శివగిరి గ్రామ సమీపంలోని పూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతోపాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. 
 
వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి పీఠాధిపతి ముందు ఉంచి చిన్న పూజ నిర్వహించి వందలాది మంది భక్తుల సమక్షంలో వేలంలో అత్యధిక ధర పలికిన వ్యక్తికి తిరిగి అందజేశారు.
 
 
 
ఈ వేలంలో ఆ నిమ్మకాయ 35వేల రూపాయలు పలికింది. ఈ నిమ్మకాయను పొందిన వ్యక్తి సిరిసంపదలతో తులతూగుతాడని.. అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తాడని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

ముత్తయ్య ట్రైలర్ మనసును కదిలించిందంటున్న రాజమౌళి

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments