Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనస్ కోసం భార్యాభర్తల కీచులాట.. కొడవలితో గొంతుకోసిన భర్త

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (14:01 IST)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇస్తున్న సంక్రాంతి బోనస్ పలువురి ప్రాణాలు తీస్తోంది. సంక్రాంతి కానుక నగదులో భాగం ఇవ్వలేదని ఓ చెల్లిని అన్న హత్య చేశాడు. అలాగే, ఇపుడు ఓ భర్త తన భార్యను చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదురై జిల్లా ఏళుమలై అనే గ్రామంలో ఆర్ రాజమ్మాళ్ (68)కు తెల్ల రేషన్ కార్డు ఉండటంతో ఆమెకు ప్రభుత్వం రూ.1000 సంక్రాంతి కానుకను అందజేసింది. ఇందులో తనకు కూడా భాగం ఇవ్వాలని భర్త రామన్ అడిగాడు. 
 
అందుకు ఆమె నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. క్షణికావేశంలో భార్యను కొడవలితో భర్త హత్య చేశాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments