Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫినాయిల్ తాగిన ఐదుగురు విద్యార్థినులు.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (14:56 IST)
తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో ఐదుగురు విద్యార్థినులు పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్ తాగారు. వీరంతా ఆత్మహత్య చేసుకోవడానికి ఈ పని చేశారు. ఇంతకు ఈ విద్యార్థినులు సామూహిక అత్యహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారో ఓసారి పరిశీలిద్దాం. 
 
విల్లుపురం జిల్లా అరసంబట్టు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు సహచర విద్యార్థులతో మాట్లాడారు. దీన్ని గమనించిన మరికొందరు విద్యార్థులు ఆ ఐదుగురు విద్యార్థినులను హేళన చేశారు. అబ్బాయిలో ఏం మాట్లాడారు... మీ మధ్య ఏదో జరుగుతుందంటూ గేలిచేశారు. 
 
ఈ మాటలతో క్షోభకు గురైన ఆ ఐదుగురు విద్యార్థినులు సామూహిక ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్‌ను సేవించారు. విద్యార్థుల నోటి నుంచి నురగలు వస్తుండటాన్ని గమనించిన స్కూల్ టీచర్లు... హుటాహుటీన వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments