Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మిన వ్యక్తే నట్టేట ముంచాడు.. మత్తు కలిపి సామూహిక అత్యాచారం

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (12:47 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఓ మొబల్ షాపులో పనిచేసే ఓ యువతిని ఆ షాపులో పని చేసే మరో వ్యక్తి నమ్మించి మోసం చేశారు. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీన్నే సేవించిన ఆ యువతి మత్తులోకి జారుకోగానే మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
కాంచీపురంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత యువతికి 20 ఏళ్లు. ఓ సెల్‌ఫోన్‌ షాపులో పనిచేస్తోంది. గురువారం తనకు పరిచయస్తుడైన గుణశీలన్‌ అనే యువకుడిని ఆమె కలిసింది. తెలియకుండా మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను అతడు ఇవ్వడంతో తాగేసింది. 
 
వెంటనే స్పృహ కోల్పోవడంతో గుణశీలన్‌, మరో నలుగురు స్నేహితులు దారుణానికి తెగబడ్డారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు వారిని ప్రతిఘటిస్తూ కాపాడండంటూ కేకలు వేసింది. ఆమె అరుపులు విని రోడ్డుపై వాహనదారులు ఆ కారును వెంబడించారు. భయపడిపోయిన నిందితులు ఆమెను కారులోంచి తోసేసి పరారయ్యారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments