Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఘోరం.. ఆరు వాహనాలు ఢీ - ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (10:51 IST)
తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం ఉదయం ఘోరం జరిగింది. ఒకే సమయంలో ఆరు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో రెండు ప్రైవేటు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఉన్నాయి. 
 
మంగళవారం ఉదయం కడలూరు జిల్లా వెప్పూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. చనిపోయినవారంతా కార్లలో ప్రయాణిస్తున్న వారే. దీనిపై సమాచారం అందుకున్న కడలూరు జిల్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 
 
క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే, మృతుల వివరాలు తెలియాల్సివుంది. పోలీసుల ప్రాథకమి సమాచారం మేరకు.. మృతులంతా చెన్నైకు చెందినవారిగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments