Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి కానుకల రికార్డ్.. ఆయన రికార్డును ఆయనే బ్రేక్ చేశారు..

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (10:48 IST)
తిరుమలలో శ్రీవారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీగా కానుకలు వెల్లువెత్తాయి. వైకుంఠ శోభతో తిరుమల కళకళలాడుతున్న తరుణంలో సోమవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ స్థాయిలో భక్తులు వెంకన్న ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారికి కానుకలు వెల్లువెత్తాయి. వైకుంఠ ద్వారాలు తెరిచే కార్యక్రమాన్ని తిలకించేందుకు లక్షలాది మంది ప్రముఖులు, సామాన్య ప్రజలు తిరుపతికి తరలివచ్చారు. 
 
హుండీ ఆదాయంలో శ్రీవారి రికార్డును ఆయనే తిప్పి రాశారు. ఒక్కరోజే తిరుపతి కానుకల వసూళ్లు రూ.7.68 కోట్లు చేరినట్లు తిరుపతి దేవస్థానం వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 23న తిరుపతి దేవస్థానం ఒక్కరోజులో రూ.6.31 కోట్లు వసూలు చేసి ఒక్క రోజులోనే అంత వసూళ్ల సాధించి రికార్డు సృష్టించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments