Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి కానుకల రికార్డ్.. ఆయన రికార్డును ఆయనే బ్రేక్ చేశారు..

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (10:48 IST)
తిరుమలలో శ్రీవారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీగా కానుకలు వెల్లువెత్తాయి. వైకుంఠ శోభతో తిరుమల కళకళలాడుతున్న తరుణంలో సోమవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ స్థాయిలో భక్తులు వెంకన్న ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారికి కానుకలు వెల్లువెత్తాయి. వైకుంఠ ద్వారాలు తెరిచే కార్యక్రమాన్ని తిలకించేందుకు లక్షలాది మంది ప్రముఖులు, సామాన్య ప్రజలు తిరుపతికి తరలివచ్చారు. 
 
హుండీ ఆదాయంలో శ్రీవారి రికార్డును ఆయనే తిప్పి రాశారు. ఒక్కరోజే తిరుపతి కానుకల వసూళ్లు రూ.7.68 కోట్లు చేరినట్లు తిరుపతి దేవస్థానం వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 23న తిరుపతి దేవస్థానం ఒక్కరోజులో రూ.6.31 కోట్లు వసూలు చేసి ఒక్క రోజులోనే అంత వసూళ్ల సాధించి రికార్డు సృష్టించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments