Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రం తాగాం... ఇక పెంట తింటాం.. మోడీ హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి లేస్తాం: తమిళ రైతులు

కరవు కోరల్లో చిక్కుకున్న తమను ఆదుకోవాలంటూ తమిళనాడు రైతులు చేస్తున్న ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఈ ఆందోళనను ఇప్పట్లో ముగించే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నారు.

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (11:31 IST)
కరవు కోరల్లో చిక్కుకున్న తమను ఆదుకోవాలంటూ తమిళనాడు రైతులు చేస్తున్న ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఈ ఆందోళనను ఇప్పట్లో ముగించే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నారు. ఈ ఆందోళన ఇప్పటికే 41 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆందోళన చేస్తున్న రైతులను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కూడా కలిసి ఆందోళనను విరమించాలని విజ్ఞప్తి చేశారు. కానీ వారంతా సీఎం వినతిని తోసిపుచ్చారు. 
 
తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు తాము ఇక్కడ నుంచి కదలమని వారు సీఎంకు తెగేసి చెప్పారు. రుణమాఫీ, కావేరి బోర్డు ఏర్పాటు, పంటకు మద్దతు ధరపై ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. వైవిధ్యభరితంగా వారు చేపడుతున్న నిరసన కార్యక్రమం ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు చేపట్టిన నిరసన శనివారం మూత్రం తాగారు. ఇక పెంట తింటామంటూ వారు ప్రకటించారు. దీంతో జాతీయ మీడియా సైతం ఈ రైతుల ఆందోళనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

తెలుగు సినిమా పుట్టిన రోజుగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ చాంబర్

ఓ వ్యక్తితో కలిసివుంటూ అతని కొడుకుతో ప్రేమలోపడిన సిల్క్‌ స్మిత!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments