Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క యేడాది మాత్రమే గవర్నర్‌ ఉండాలి : కిరణ్ బేడీ సంచలన నిర్ణయం

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాది మాత్రమే తాను గవర్నర్‌గా ఉంటానని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా, అధికారులతో మాట్లాడుతూ..

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (10:51 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాది మాత్రమే తాను గవర్నర్‌గా ఉంటానని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా, అధికారులతో మాట్లాడుతూ.. ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని చెప్పారు. తనకున్న విస్తృతమైన అనుభవాన్ని అధికారులు ఉపయోగించుకోవాలని అన్నారు. 
 
మరోవైపు, కిరణ్ బేడీని బదిలీ చేయాలంటూ అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల విధులను అడ్డుకుంటూ, పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments