Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు హైవేపై ప్రమాదం.. ట్రక్కు- కారు ఢీ.. నలుగురు మృతి

సెల్వి
గురువారం, 25 జనవరి 2024 (10:07 IST)
Accident
తమిళనాడులోని ధర్మపురిలోని తోప్పూర్ ఘాట్ వద్ద హైవేపై మూడు ట్రక్కులు, కారు ఢీకొనడంతో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం హైవేపై అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
ఈ ప్రమాదంతో వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో హైవేపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ధర్మపురి నుండి సేలం వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ట్రైలర్ ట్రక్కులలో ఒకటి డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఇతర వాహనాలను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. 
 
ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైవేపై ట్రక్కులు అతి వేగంతో వెళ్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. అకస్మాత్తుగా, డ్రైవర్లలో ఒకరు ట్రైలర్ ట్రక్కుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్కు అదుపు తప్పి... ఇతర ట్రక్కును ఢీకొట్టింది. ట్రక్కులు ఢీకొనడంతో కారు కూడా ఇరుక్కుపోయి ఈ మూడు ట్రక్కుల మధ్యలో నలిగిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments