Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు మాజీ ఎంపీ జేకే రితీష్ ఇక లేరు.. ఈయన స్టైల్ గురించి..?

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (13:28 IST)
2009వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో తమిళనాడు, రామనాథపురం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్లాడు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రితీష్ స్టైల్ గురించి మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వద్ద అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అడిగి తెలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
 
రామనాథపురం డీఎంకే పార్లమెంట్ సభ్యుడు జేకే రితీష్, 2014వ ఏడాది అన్నాడీఎంకేలో చేరాడు. చెన్నై పోయెస్ గార్డెన్‌లో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలితతో భేటీ అనంతరం ఆ పార్టీలో చేరారు.
 
ఇక చిన్నపుల్ల అనే సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన రితీష్.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల రితీష్ నటించిన ఎల్కేజీ సినిమా హిట్ అయ్యింది. అయితే గుండెపోటు కారణంగా రితీష్ మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. మరణించేనాటికి ఆయనకు 46 సంవత్సరాలు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments