Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామాలయం ఏర్పాటు ఆ ఇద్దరి వల్లే సాధ్యం: స్వరూపానంద

అయోధ్యలో రామాలయ వివాదంపై ద్వారక శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి బృందావనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లౌకిక వాదులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించలేవని స్వామి స్

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (12:08 IST)
అయోధ్యలో రామాలయ వివాదంపై ద్వారక శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి బృందావనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లౌకిక వాదులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించలేవని స్వామి స్పష్టం చేశారు. 
 
శంకరాచార్యులు, ధర్మాచార్యులకు మాత్రమే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు. గంగా, యమున నదుల్లో కాలుష్యం పెరిగిందని స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. అంతేగాకుండా.. భారతదేశంలో జన్మించిన ముస్లిములందరూ హిందువులేనని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను స్వామి స్వరూపానంద వ్యతిరేకించారు. 
 
నిజమైన హిందువులు వేదాలు, శాస్త్రాలను నమ్ముతారని, మహమ్మదీయులు ఖురాన్, హదీస్‌లు చదువుతారని, క్రైస్త్రవులు వారి మత గ్రంథమైన బైబిల్‌పై విశ్వాసం చూపిస్తారని స్వామి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments