అమ్మ చనిపోతే.. ఇంటి ఓనర్ ఏం చేశాడో తెలుసా?

అనారోగ్యంతో బాధపడుతూ అమ్మ మరణిస్తే.. ఆమె సంతానానికి ఇంటి ఓనర్ షాకిచ్చాడు. తల్లి మృతదేహాన్ని ఇంట్లోకి తేకూడదన్నాడు. అంతేగాకుండా ఇంటికి తాళం వేసి రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచేలా చేశాడు. కర్మకాండలు చేసేంతవ

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (11:46 IST)
అనారోగ్యంతో బాధపడుతూ అమ్మ మరణిస్తే.. ఆమె సంతానానికి ఇంటి ఓనర్ షాకిచ్చాడు. తల్లి మృతదేహాన్ని ఇంట్లోకి తేకూడదన్నాడు. అంతేగాకుండా ఇంటికి తాళం వేసి రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచేలా చేశాడు.

కర్మకాండలు చేసేంతవరకు మృతురాలి కుటుంబ సభ్యులను ఇంట్లోకి రానివ్వనని తేల్చి చెప్పేశాడు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువస్తే తమ కుటుంబానికి కీడు జరుగుతుందని గుడ్డిగా మాట్లాడాడు.
 
ఇంకా పదిరోజుల తర్వాత మృతురాలి కుటుంబీకులు ఇంటిని ఖాళీ చేయాలని ఆర్డర్ ఇచ్చాడు. విజయవాడలోని విద్యాధరపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమ ఇంట్లో అద్దెకు నివసిస్తోన్న నాగమణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె మృత‌దేహాన్ని ఇంట్లోకి తీసుకురానివ్వలేదు ఆ ఇంటి ఓనర్. చివ‌ర‌కు పోలీసుల జోక్యంతో ఆ య‌జ‌మాని ఇంటి తాళం ఇచ్చాడు. కానీ, కర్మకాండల ప్ర‌క్రియ అంతా ఇంటికి దూరంగానే జ‌ర‌గాల‌ని ఆర్డర్ వేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments