Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ చనిపోతే.. ఇంటి ఓనర్ ఏం చేశాడో తెలుసా?

అనారోగ్యంతో బాధపడుతూ అమ్మ మరణిస్తే.. ఆమె సంతానానికి ఇంటి ఓనర్ షాకిచ్చాడు. తల్లి మృతదేహాన్ని ఇంట్లోకి తేకూడదన్నాడు. అంతేగాకుండా ఇంటికి తాళం వేసి రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచేలా చేశాడు. కర్మకాండలు చేసేంతవ

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (11:46 IST)
అనారోగ్యంతో బాధపడుతూ అమ్మ మరణిస్తే.. ఆమె సంతానానికి ఇంటి ఓనర్ షాకిచ్చాడు. తల్లి మృతదేహాన్ని ఇంట్లోకి తేకూడదన్నాడు. అంతేగాకుండా ఇంటికి తాళం వేసి రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచేలా చేశాడు.

కర్మకాండలు చేసేంతవరకు మృతురాలి కుటుంబ సభ్యులను ఇంట్లోకి రానివ్వనని తేల్చి చెప్పేశాడు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువస్తే తమ కుటుంబానికి కీడు జరుగుతుందని గుడ్డిగా మాట్లాడాడు.
 
ఇంకా పదిరోజుల తర్వాత మృతురాలి కుటుంబీకులు ఇంటిని ఖాళీ చేయాలని ఆర్డర్ ఇచ్చాడు. విజయవాడలోని విద్యాధరపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమ ఇంట్లో అద్దెకు నివసిస్తోన్న నాగమణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె మృత‌దేహాన్ని ఇంట్లోకి తీసుకురానివ్వలేదు ఆ ఇంటి ఓనర్. చివ‌ర‌కు పోలీసుల జోక్యంతో ఆ య‌జ‌మాని ఇంటి తాళం ఇచ్చాడు. కానీ, కర్మకాండల ప్ర‌క్రియ అంతా ఇంటికి దూరంగానే జ‌ర‌గాల‌ని ఆర్డర్ వేశాడు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments