Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సుష్మా స్వరాజ్ జయంతి - బీజేపీ నేతల నివాళులు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (10:40 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి  సుష్మాస్వరాజ్ 70వ జయంతి వేడుకలు సోమవారం జరుగుతున్నాయి. దీంతో ఆమెకు పలు చోట్ల బీజేపీ శ్రేణులు నివాళులు అర్పిస్తున్నారు. 
 
గతంలో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆరోగ్యశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సుష్మా స్వరాజ్.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత విదేశాంగ మంత్రిగా భారత దేశ దౌత్యనీతితో ప్రపంచంలోని అన్నిదేశాలతో మంచి సత్సంబంధాలు నెలకొల్పడంలో పాత్ర కీలకమైనది.
 
ప్రపంచంలోని ఏ దేశంలోనైనా భారతీయులు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు ఇబ్బందులకు గురైతే వారు వెంటనే స్పందించి ఆయా దేశాల మంత్రులతో చర్చించి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ట్విట్టర్ మాధ్యమం ద్వారా అందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలపై వెంటనే స్పందించి అనేక మంది మన్నలు పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments