Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సుష్మా స్వరాజ్ జయంతి - బీజేపీ నేతల నివాళులు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (10:40 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి  సుష్మాస్వరాజ్ 70వ జయంతి వేడుకలు సోమవారం జరుగుతున్నాయి. దీంతో ఆమెకు పలు చోట్ల బీజేపీ శ్రేణులు నివాళులు అర్పిస్తున్నారు. 
 
గతంలో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆరోగ్యశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సుష్మా స్వరాజ్.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత విదేశాంగ మంత్రిగా భారత దేశ దౌత్యనీతితో ప్రపంచంలోని అన్నిదేశాలతో మంచి సత్సంబంధాలు నెలకొల్పడంలో పాత్ర కీలకమైనది.
 
ప్రపంచంలోని ఏ దేశంలోనైనా భారతీయులు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు ఇబ్బందులకు గురైతే వారు వెంటనే స్పందించి ఆయా దేశాల మంత్రులతో చర్చించి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ట్విట్టర్ మాధ్యమం ద్వారా అందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలపై వెంటనే స్పందించి అనేక మంది మన్నలు పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments