Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో, సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (18:08 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి కుటుంబానికి చెందిన ఆరుగురు ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

 
సుశాంత్ మేనల్లుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బీహారు రాష్ట్రంలోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. సుశాంత్ సమీప బంధువు సోదరి అంత్యక్రియలకు హాజరైన తర్వాత పాట్నా నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.

 
వీరు ప్రయాణిస్తున్న కారు కంటైనర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో 10 మంది ప్రయాణిస్తుండగా ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments