Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గ్రామంలో 'ద్రౌపది' సంప్రదాయం.. ఒక స్త్రీ ఎంతమందినైనా పెళ్లాడవచ్చు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (10:53 IST)
మహాభారతంలో పాంచాలి (ద్రౌపది) ఐదుగురు భర్తలకు భార్య. ఇలాంటి ఉదాహరణలు మన దేశ చరిత్రలో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా, ఒక స్త్రీ ఎంతమంది పురుషులనైనా పెళ్లాడవచ్చు. వారితో సఖ్యతగా సంసార జీవితాన్ని గడవచ్చు. ఇలాంటి ఆచారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు గిరిజన గ్రామాల్లో నేటికీ కొనసాగుతోంది. 
 
తాజాగా హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లోని మహిళలు ఒకే ఇంటిలోని ఐదుగురు లేదా ఏడుగురు సోదరులను వివాహం చేసుకునే అవకాశం ఉంది. వీరంతా కలిసి మహాభారతంలోని పంచపాండవులా కలిసిమెలిసి హాయిగా జీవిస్తున్నారు. 
 
ఈ గిరిజన గ్రామాల్లో పాండవులు వనవాసం చేశారని ఈ ప్రాంత వాసులు బలంగా నమ్ముతారు. అందుకే తమ ఇంటిలోని అమ్మాయికి వివాహం నిశ్చయించినపుడు వరుడు కుటుంబంలోని అబ్బాయిలందరి గురించి సమాచారం తెలుసుకుంటారు. తర్వాత తమ అమ్మాయికి ఆ సోదరులందరితో వివాహం చేస్తారు. 
 
పెళ్లి అయ్యాక ఒక సోదరుడు వధువుతో గదిలో ఉంటే అతను తన టోపీని తలుపు వద్ద ఉంచుతాడు. మిగిలిన సోదరులు ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తారు. తలుపు వద్ద టోపీ ఉంచినపుడు ఇతర సోదరులు ఎవరూ గదిలోకి ప్రవేశించరు. ఈ పద్ధతి కారణంగా వారి వైవాహిక జీవితంపై అనవసరమైన ఒత్తిడి ఏర్పడదు. ఈ సంప్రదాయం కారణంగా కుటుంబ ఆస్తి కూడా విభజనకు దారితీయదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments