సర్జికల్ స్ట్రైక్స్ ఇదే తొలిసారి కాదు... ఇది 12వ ఆపరేషన్...
న్యూఢిల్లీ : పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ తాజా సర్జికల్ స్ట్రైక్స్ పెద్ద చర్చకు తెరలేపాయి. అయితే ఇవి కొత్త కాదు. కొన్నాళ్ల క్రితం మన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటివి మూడుసార్లు జరిగాయి. సరిహద్దు ఆవల తీవ్రవాదుల మీద ఇలా దాడి
న్యూఢిల్లీ : పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ తాజా సర్జికల్ స్ట్రైక్స్ పెద్ద చర్చకు తెరలేపాయి. అయితే ఇవి కొత్త కాదు. కొన్నాళ్ల క్రితం మన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటివి మూడుసార్లు జరిగాయి. సరిహద్దు ఆవల తీవ్రవాదుల మీద ఇలా దాడి చేయడం పరిపాటే. వాస్తవానికి ఈ ఆపరేషన్ నిర్వహించిన మరూన్ బెరెట్కి ఘనమైన చరిత్ర ఉంది. ఇప్పటివరకు భారత్ సైన్యం 11 సార్లు ఆపరేషన్స్లో పాల్గొని ఘన విజయాలు సాధించింది. ఇపుడు ఈ ఆపరేషన్ పన్నెండోది...