Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామసేతును జాతీయ చిహ్నంగా ప్రకటించాలి.. సుప్రీం ఏం చెప్పిందంటే?

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (13:52 IST)
Ramasethu
రామసేతు వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలంటూ మాజీ కాంగ్రెస్ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. రాముని వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి మొదటి వారంలో సుప్రీంకోర్టులో సమాధానం ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
దీనికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల రామసేతువు దెబ్బతింటుందని, అందుకే రామసేతు వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలని సుబ్రమణ్యం సామి కొన్ని నెలల క్రితం కేసు వేశారు. 
 
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో సేతు సముద్రం ప్రాజెక్టు అమలుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానం తీసుకురాగా, రామసేతువును జాతీయ చిహ్నంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుండడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments