Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంను త‌ప్పుప‌ట్టిన భారత సైన్యం.. ఎన్డీఏ పరీక్షలు రాయనివ్వరా?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (15:04 IST)
భార‌త సైన్యం తీరును సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. ఎన్డీఏ ప‌రీక్ష‌లను మ‌హిళ‌లు రాసేందుకు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆర్మీ తీరును సుప్రీం ఖండించింది. సెప్టెంబ‌ర్ 5వ తేదీన జ‌ర‌గ‌నున్న ఎన్డీఏ ప‌రీక్ష‌లో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌న తాజా ఆదేశాల్లో పేర్కొంది. 
 
త‌మ విధివిధానం ప్ర‌కారం మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించ‌డం లేద‌ని కోర్టుకు ఆర్మీ తెలిపింది. ఆర్మీ ఇచ్చిన వివ‌ర‌ణ ప‌ట్ల‌ కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ విధానం లింగ‌వివ‌క్ష‌తో కూడుకుని ఉన్న‌ట్లు కోర్టు ఆరోపించింది. తుది ఆదేశాల‌కు లోబ‌డి అడ్మిష‌న్లు ఉంటాయ‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments