Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ప్రభుత్వం కూలిపోతుంది, జగన్ పైన సునీల్ థియోధర్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (16:27 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన, వైసీపీ ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. వైసీపీ ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోతుందన్నారు. బెయిల్ రద్దవుతుందన్న భయంతో జగన్ ఉన్నారన్నారు.
 
వైసీపీ ప్రభుత్వాన్ని మేము కూల్చాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచన కూడా మాకు లేదు అంటూ ట్వీట్ చేశారు సునీల్ థియోధర్. రోజు గడపడానికి అప్పులు పుట్టక రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి అది చాలదన్నట్లు వేల కోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వాన్ని మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు. 
 
మీ పతనానికి మీరే కారకులవుతారు. మాకేం సంబంధం లేదు అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సునీల్ దియోధర్ సమాధానమిచ్చారు. ఇప్పుడిదే రెండు పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments