Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ప్రభుత్వం కూలిపోతుంది, జగన్ పైన సునీల్ థియోధర్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (16:27 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన, వైసీపీ ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. వైసీపీ ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోతుందన్నారు. బెయిల్ రద్దవుతుందన్న భయంతో జగన్ ఉన్నారన్నారు.
 
వైసీపీ ప్రభుత్వాన్ని మేము కూల్చాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచన కూడా మాకు లేదు అంటూ ట్వీట్ చేశారు సునీల్ థియోధర్. రోజు గడపడానికి అప్పులు పుట్టక రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి అది చాలదన్నట్లు వేల కోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వాన్ని మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు. 
 
మీ పతనానికి మీరే కారకులవుతారు. మాకేం సంబంధం లేదు అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సునీల్ దియోధర్ సమాధానమిచ్చారు. ఇప్పుడిదే రెండు పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments