Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ప్రభుత్వం కూలిపోతుంది, జగన్ పైన సునీల్ థియోధర్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (16:27 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన, వైసీపీ ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. వైసీపీ ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోతుందన్నారు. బెయిల్ రద్దవుతుందన్న భయంతో జగన్ ఉన్నారన్నారు.
 
వైసీపీ ప్రభుత్వాన్ని మేము కూల్చాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచన కూడా మాకు లేదు అంటూ ట్వీట్ చేశారు సునీల్ థియోధర్. రోజు గడపడానికి అప్పులు పుట్టక రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి అది చాలదన్నట్లు వేల కోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వాన్ని మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు. 
 
మీ పతనానికి మీరే కారకులవుతారు. మాకేం సంబంధం లేదు అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సునీల్ దియోధర్ సమాధానమిచ్చారు. ఇప్పుడిదే రెండు పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments