Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద పుష్కర్‌ కేసు : శశిథరూర్‌ను విచారించాలి.. పిలిపించండి : ఢిల్లీ కోర్టు

సునంద పుష్కర్ ఆత్మహత్య కేసు కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరపాల్సివుందని, అందువల్ల కోర్టుకు హాజరుకావాల్సిందేనంటూ ఢిల్లీ కోర్

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (16:14 IST)
సునంద పుష్కర్ ఆత్మహత్య కేసు కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరపాల్సివుందని, అందువల్ల కోర్టుకు హాజరుకావాల్సిందేనంటూ ఢిల్లీ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఢిల్లీ కోర్టు ఆయనకు సమన్లు జారీచేసింది. ఈనెల 7వ తేదీన కోర్టుకు రావాల్సిందిగా ఆ సమన్లలో పేర్కొన్నారు.
 
థరూర్‌పై విచారణ జరపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్ముతున్నట్లు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ చెప్పారు. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనారోగ్యంతో ఉన్న భార్య పట్ల అమానుషంగా వ్యవహరించినట్లు థరూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. 
 
చార్జిషీటును మొత్తం పరిశీలించాను. పోలీసులు పెట్టిన ఐపీసీ సెక్షన్ 306, 498 ఎ కేసుల ప్రకారం సునంద పుష్కర్‌ను థరూర్ ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధించిన నేరాల కింద ఆయనను విచారించాలని నిర్ణయించినట్లు జడ్జి చెప్పారు. ఈ సెక్షన్ల కింద థరూర్‌ను విచారించేందుకు ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments